కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు – తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ ప్రక్రియ కీలక దశకు చేరుకున్నట్లే ఉంది. జూన్ 11 2025న, జస్టిస్ పీసీ...
MLA Maganti Gopinath: ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) జూన్ 8, 2025న గుండెపోటు కారణంగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 5:45 గంటలకు కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు అదే రోజు...
బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకం ‘ప్రజల కథే నా ఆత్మకథ’ ఆవిష్కరణ
హర్యానా గవర్నర్, సీనియర్ రాజకీయ నేత బండారు దత్తాత్రేయ రచించిన ఆత్మకథ ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. 2025 జూన్ 8న హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో...
ఏడాదిన్నరకే మంత్రి వర్గ విస్తరణ.. లక్కీ-త్రీ వీళ్లే!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్న తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఆసక్తిని రేపింది. దేశవ్యాప్తంగా కులగణనపై తీవ్రంగా చర్చ నడుస్తున్న తరుణంలో… కులగణన చేస్తే ఏం వస్తుందనే వారికి తాజా మంత్రి...
హైబిజ్ టీవీ కార్యాలయాన్ని సందర్శించిన మిస్ యూనివర్స్ ఏపీ & తెలంగాణ ఫైనలిస్ట్లు
మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఫైనలిస్ట్లు హైబిజ్ టీవీ కార్యాలయ సందర్శన.
హైదరాబాద్, జూన్ 6, 2025: మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2025 పోటీల ఫైనలిస్ట్లు 30 మంది ఈ రోజు హైదరాబాద్లోని...
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థత
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కీలక నేత మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురై గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆసుపత్రి వర్గాలు ఇంకా...
హైదరాబాద్లో దుమ్ములేపిన TFMC NEO-FM సమ్మిట్ 2025
TFMC NEO-FM సమ్మిట్ 2025 మే 30న హైదరాబాద్లో అడ్రస్ కన్వెన్షన్లో ఘనంగా నిర్వహించబడింది. ఈ సమ్మిట్ను తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కౌన్సిల్ (TFMC) ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా, సుస్థిరత, కృత్రిమ మేధస్సు...
Gaddar Film Awards 2025: 14 ఏళ్ల తరువాత టాలీవుడ్లో అవార్డుల సంబరాలు మళ్లీ మొదలైంది!
తెలంగాణలో సినిమా అవార్డుల శుభపరిణామం మళ్లీ మొదలైంది! గత 14 ఏళ్లుగా నిలిచిపోయిన ప్రభుత్వ చలనచిత్ర అవార్డులను తిరిగి ప్రారంభిస్తూ, ఈసారి ప్రజాకవి గద్దర్ గారిని స్మరించుకుంటూ అవార్డులకు ఆయన పేరును జతచేశారు.
తెలంగాణ...
శ్రీవారి సేవను విశ్వవ్యాప్తం చేసేందుకు టిటిడి ఈవో జె. శ్యామల రావు కార్యాచ
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) శ్రీ జె. శ్యామల రావు, శ్రీ వేంకటేశ్వర స్వామి సేవలను విశ్వవ్యాప్తం...
హైదరాబాద్ పునరుద్ధరణ కోసం HYDRA పోలీస్ స్టేషన్ ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ముఖ్యాంశాలు
చారిత్రక నగరం హైదరాబాద్ పరిరక్షణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. HYDRA (Hyderabad Restoration Authority) పోలీస్ స్టేషన్ ను అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ఆయన...

















