Amrutha Sankalp: అన్ని వయసుల వారి మానసిక ఆరోగ్య సమస్యలకు ఒకే చోట పరిష్కారం!
మానసిక ఆరోగ్యాన్ని విస్మరించలేము, ఇది మన సమాజ శ్రేయస్సుకు చాలా ముఖ్యమైనది. మానసిక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్న వారిలో 75% మంది సహాయం కోరరు. ఈ అంతరాన్ని తగ్గించడానికి, సంరక్షణను మరింత అందుబాటులోకి...
అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం.. 242 మంది మృతి?
అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది. ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ సమయంలో ఒక్కసారిగా కుప్పుకూలింది. ఈ ప్రమాదంలో 242 మంది మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం ఉండగా.. ఇప్పటివరకు కనీసం 52...
గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్: అక్రమ మైనింగ్ కేసులో హైకోర్టు ఊరట
ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గాలి జనార్ధన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నేటి తీర్పులో ఊరట కల్పించింది. సీబీఐ కోర్టు విధించిన ఏడు సంవత్సరాల జైలు శిక్షను హైకోర్టు...
కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు – తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ ప్రక్రియ కీలక దశకు చేరుకున్నట్లే ఉంది. జూన్ 11 2025న, జస్టిస్ పీసీ...
MLA Maganti Gopinath: ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) జూన్ 8, 2025న గుండెపోటు కారణంగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 5:45 గంటలకు కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు అదే రోజు...
బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకం ‘ప్రజల కథే నా ఆత్మకథ’ ఆవిష్కరణ
హర్యానా గవర్నర్, సీనియర్ రాజకీయ నేత బండారు దత్తాత్రేయ రచించిన ఆత్మకథ ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. 2025 జూన్ 8న హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో...
ఏడాదిన్నరకే మంత్రి వర్గ విస్తరణ.. లక్కీ-త్రీ వీళ్లే!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్న తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఆసక్తిని రేపింది. దేశవ్యాప్తంగా కులగణనపై తీవ్రంగా చర్చ నడుస్తున్న తరుణంలో… కులగణన చేస్తే ఏం వస్తుందనే వారికి తాజా మంత్రి...
హైబిజ్ టీవీ కార్యాలయాన్ని సందర్శించిన మిస్ యూనివర్స్ ఏపీ & తెలంగాణ ఫైనలిస్ట్లు
మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఫైనలిస్ట్లు హైబిజ్ టీవీ కార్యాలయ సందర్శన.
హైదరాబాద్, జూన్ 6, 2025: మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2025 పోటీల ఫైనలిస్ట్లు 30 మంది ఈ రోజు హైదరాబాద్లోని...
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థత
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కీలక నేత మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురై గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆసుపత్రి వర్గాలు ఇంకా...
హైదరాబాద్లో దుమ్ములేపిన TFMC NEO-FM సమ్మిట్ 2025
TFMC NEO-FM సమ్మిట్ 2025 మే 30న హైదరాబాద్లో అడ్రస్ కన్వెన్షన్లో ఘనంగా నిర్వహించబడింది. ఈ సమ్మిట్ను తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కౌన్సిల్ (TFMC) ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా, సుస్థిరత, కృత్రిమ మేధస్సు...

















