LATEST ARTICLES
లిక్కర్ కేసులో మరింత మలుపు – సిట్పై ఏఆర్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి ఆరోపణలు!
ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కాం కేసు విచారణ మరింత వేడెక్కుతోంది. తాజాగా, ఈ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి, సిట్ అధికారులపై తీవ్రమైన ఆరోపణలు...
టివీ స్టూడియోపై బాంబు..భయంతో పరుగులు తీసిన యాంకర్
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల సమయంలో, ఇరాన్ టీవీ స్టూడియోపై జరిగిన రాకెట్ దాడి ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్కాస్టింగ్ (IRIB) స్టూడియోపై ఇజ్రాయెల్ క్షిపణి దాడి...
కేటీఆర్ ఏసీబీ విచారణలో హాజరు – ఫార్ములా ఈ కేసు
తెలంగాణ రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) ఫార్ములా ఈ-కార్ రేస్ అవినీతి కేసులో ఏసీబీ (ఆంటీ కరప్షన్ బ్యూరో) విచారణకు హాజరయ్యారు. బంజారాహిల్స్లోని ఏసీబీ...
ఇజ్రాయెల్-ఇరాన్ టెన్షన్తో వరల్డ్ వార్ 3 భయం: మిడిల్ ఈస్ట్ మళ్ళీ మంటల్లో?
ప్రపంచం మరోసారి యుద్ధ భయం మధ్యలో నిలబడి ఉంది. ఇజ్రాయెల్ చేసిన భారీ దాడులు, తర్వాత ఇరాన్ ఇచ్చిన తీవ్రమైన ప్రతీకారం కారణంగా మిడిల్ ఈస్ట్ ప్రాంతం నిప్పుల కొలనుగా మారుతోంది. యుద్ధ...
హైదరాబాద్లో అదిరిపోయే మల్టీ-లెవల్ స్మార్ట్ పార్కింగ్
హైదరాబాద్, గ్లోబల్ సిటీగా మారుతున్న సమయంలో మరో ముందడుగు వేసింది. జూబ్లీ హిల్స్లోని కేబీఆర్ పార్క్ గేట్-1 సమీపంలో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) నిర్మిస్తున్న మల్టీ-లెవల్ స్మార్ట్ పార్కింగ్ నగర...
యోగాంధ్ర 2025: కృష్ణానదిలో నీటి మీద యోగా ఆకర్షణగా నిలిచింది
యోగాన్ని జీవిత భాగంగా మార్చుకునే లక్ష్యంతో యోగాంధ్ర-2025 సందర్భంగా ఒక అరుదైన యోగా ప్రదర్శన జరిగింది. కృష్ణా నదిలో తేలియాడుతూ యోగా ఆసనాలు వేసిన యోగా గురువులు ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా...
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిపై దుమ్మెత్తి పోస్తున్న సోషల్ మీడియా!
భారతీయ విమానయాన రంగాన్ని కుదిపేసిన ఘోర ప్రమాదం నేపథ్యంలో, కేంద్ర ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే...
డబుల్ ఛాంపియన్గా దూసుకెళ్తున్న M సాయి దీప్ | CRA 2025లో రెండు టైటిళ్లలో అగ్రస్థానం
తెలుగు యువతకు మరో గర్వకారణం! ఎం. సాయి దీప్ నార్త్ అమెరికాలో జరుగుతున్న CRA (చాంపియన్ రేసింగ్ అసోసియేషన్) 2025 రేసింగ్ సీజన్లో తన ప్రతిభతో సంచలనం రేపుతున్నారు. ఆయన 400 GT...
Amrutha Sankalp: అన్ని వయసుల వారి మానసిక ఆరోగ్య సమస్యలకు ఒకే చోట పరిష్కారం!
మానసిక ఆరోగ్యాన్ని విస్మరించలేము, ఇది మన సమాజ శ్రేయస్సుకు చాలా ముఖ్యమైనది. మానసిక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్న వారిలో 75% మంది సహాయం కోరరు. ఈ అంతరాన్ని తగ్గించడానికి, సంరక్షణను మరింత అందుబాటులోకి...
అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం.. 242 మంది మృతి?
అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది. ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ సమయంలో ఒక్కసారిగా కుప్పుకూలింది. ఈ ప్రమాదంలో 242 మంది మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం ఉండగా.. ఇప్పటివరకు కనీసం 52...